ePaper
More
    HomeతెలంగాణSaraswati Pushkaralu | సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

    Saraswati Pushkaralu | సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Saraswati Pushkaralu | భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం (Kaleshwaram Triveni Sangam) వద్ద కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

    ఈ నెల 15న ప్రారంభమైన పుష్కరాలు 26తో ముగియనున్నాయి. పుష్కరాలకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో భక్తులు (Devotees) భారీగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది(Saraswati River)లో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి(Mukteswara Swamy)ని దర్శించుకుంటున్నారు.

    గురువారం ఒకరోజే లక్ష మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే శుక్రవారం లక్షకుపైగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా వర్షాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు మంత్రులు, ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...