ePaper
More
    Homeభక్తిTirumala | తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం

    Tirumala | తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం

    Published on

    అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో మే 15 నుంచి భక్తుల తాకిడి విపరీతంగా కొనసాగుతోంది. సాధారణంగా శుక్రవారం అభిషేక సేవ వల్ల భక్తులకు దర్శన సమయం రెండు, మూడు గంటలు పైగానే తగ్గుతుంది. దీనివల్ల ఆ రోజు కేవలం 60 నుంచి 65 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు ఉంటుంది.

    కానీ, ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ, టీటీడీ(TTD) సిబ్బంది సమన్వయంతో ఈ ఏడాది మే May, జూన్ June మాసాలలోని శుక్రవారాలలో సుమారు పది వేల మందికి పైగా భక్తులకు అదనంగా దర్శన భాగ్యం కల్పించారు.

    Tirumala : ఒకసారి దర్శన గణాంకాలు పరిశీలిస్తే..

    శుక్రవారాలైన మే 23న 74,374 మంది, మే 30న 71,721 మంది, జూన్ 6న 72,174 మంది భక్తులు శ్రీవారి దర్శనం(Srivari darshan) చేసుకున్నారు. ఇక జూన్ 13న రికార్డు స్థాయిలో 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...