ePaper
More
    Homeభక్తిSaraswathi Pushkaralu | సరస్వతి పుష్కరాలకు తరలివస్తున్న భక్తులు

    Saraswathi Pushkaralu | సరస్వతి పుష్కరాలకు తరలివస్తున్న భక్తులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Saraswathi Pushkaralu | త్రివేణి సంగమమైన కాళేశ్వరం kaleshwaram వద్ద సరస్వతి నది పుష్కరాలు Saraswathi Pushkaralu ఘనంగా కొనసాగుతున్నాయి. ఏడు రోజులుగా కొనసాగుతున్న పుష్కరాలకు భక్తులు తరలివస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మంగళవారం నదిలో దాదాపు 50 వేల మంది పుణ్య స్నానాలు చేసి, కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి mukteswara swamyని దర్శించుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26 వరకు పుష్కరాలు జరగనున్నాయి.

    Saraswathi Pushkaralu | పెరగనున్న భక్తుల రద్దీ

    కాళేశ్వరం వద్ద గోదావరి godavari, ప్రాణహిత pranahitha, సరస్వతి saraswathi నదులు ఒకచోట కలుస్తాయి. అందుకే దీనిని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుంది. అంతర్వాహిని అయిన సరస్వతి నదికి గత వందేళ్లుగా కాళేశ్వరం వద్ద పుష్కరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 26తో పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో నేటి (బుధవారం) నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...