అక్షరటుడే, బోధన్: Bhubarathi | రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి భూభారతి (Bhubarathi) పోర్టల్లో నమోదు చేయాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato) అన్నారు. బోధన్ డివిజన్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులను మంగళవారం ఆయన పరిశీలించారు. మండలంలోని పెంటకలాన్(Pentakalan)తో పాటు కోటగిరి (Kotagiri) మండలంలోని గన్నారంలో రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో అప్లోడ్ చేయాలని తహశీల్దార్లకు సూచించారు.
Bhubarathi | భూభారతి పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి
66