ePaper
More
    HomeతెలంగాణTelangana University | నాలుగో రోజు ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు

    Telangana University | నాలుగో రోజు ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు

    Published on

    అక్షరటుడే, డిచ్ పల్లి: Degree exams | తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University) పరిధిలో డిగ్రీ పరీక్షలు (Degree exams) నాలుగో రోజు ప్రశాంతంగా జరిగాయి. సోమవారం ఉదయం జరిగిన పరీక్షలకు 6,040 మంది విద్యార్థులకు, 5,689 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 6,377 మంది విద్యార్థులకు, 5,898 మంది హాజరైనట్టు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...