ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Kendriya Vidyalaya | చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమే..

    Kendriya Vidyalaya | చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమే..

    Published on

    అక్షరటుడే ఇందూరు: Kendriya Vidyalaya | విద్యార్థులకు చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University) ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్ అన్నారు. బోయిన్​పల్లి క్లస్టర్​ స్థాయి కేంద్రీయ విద్యాలయాల ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’లో (Ek Bharat shreshtha bharat) భాగంగా ఆయా అంశాల్లో పోటీలు నిర్వహించారు.

    Kendriya Vidyalaya | పలు అంశాల్లో శిక్షణ..

    ఈ సందర్భంగా డాక్టర్​ ప్రవీణ్​ ఆయన మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతో పాటు పలు అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల మధ్య పోటీతత్వం పెరుగుతుందన్నారు.

    పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటి.. ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం (Nizamabad Kendriya vidyalaya) ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, సంగీత పాఠశాల ప్రిన్సిపాల్ రవీంద్ర రాజు, అధ్యాపకులు, న్యాయ నిర్ణేతలు పాల్గొన్నారు.

    గీతాలాపన చేస్తున్న విద్యార్థులు

    More like this

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...