ePaper
More
    Homeభక్తిTholi Ekadashi | వైష్ణవాలయాల్లో భక్తుల సందడి

    Tholi Ekadashi | వైష్ణవాలయాల్లో భక్తుల సందడి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Tholi Ekadashi | తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని వైష్ణవాలయాలు (Temples) భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని ఉత్తర తిరుపతి క్షేత్రం(Uttara Tirupati Kshetram), జెండా బాలాజీ (Jenda balaji), విఠలేశ్వర ఆలయం (Vitthaleshwara Temple), చక్రం గుడి తదితర ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు.

    Tholi Ekadashi | తొలి ఏకాదశి ఉపవాసం ఉంటే..

    తొలిఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. మర్నాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని బ్రాహ్మణులు చెబుతారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...