Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad cp | ఈద్గాల వద్ద బందోబస్తును పర్యవేక్షించిన సీపీ

Nizamabad cp | ఈద్గాల వద్ద బందోబస్తును పర్యవేక్షించిన సీపీ

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad cp | బక్రీద్(Bakrid)​ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గాల వద్ద బందోబస్తును సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్​, బోధన్​లోని నర్సిరోడ్డు ఈద్గాలను సీపీ పరిశీలించారు. అనంతరం ఆర్మూర్​, బోధన్​ డివిజన్​ పరిధిలోని ఈద్గాల వద్ద బందోబస్తును ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులను(Police) ఆదేశించారు. సీపీ వెంట ఏసీపీ రాజా వెంకట్​ రెడ్డి, బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​, సీసీఆర్​బీ ఏసీపీ రవీందర్​, సీఐలు, ఎస్సైలు తదితరులున్నారు.