ePaper
More
    HomeజాతీయంCovid - 19 | మళ్లీ కోరలు చాస్తున్న కొవిడ్..​ ముంబయిలో కరోనాతో ఇద్దరి మృతి

    Covid – 19 | మళ్లీ కోరలు చాస్తున్న కొవిడ్..​ ముంబయిలో కరోనాతో ఇద్దరి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Covid – 19 : కొవిడ్​ మళ్లీ విజృంభిస్తోంది. సింగపూర్(Singapore)​, హాంకాంగ్​(Hong Kong) తోపాటు భారత్​లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ముంబయి(Mumbai)లో కరోనా సోకి ఇద్దరు మృతి చెందారు.

    అక్కడి కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రి(King Edward Memorial Hospital)లో 14 ఏళ్ల బాలుడు, 54 ఏళ్ల వ్యక్తి కొవిడ్​ బారిన పడి మరణించారు. కాగా, వారిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...