ePaper
More
    HomeతెలంగాణElectricity Department | నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి

    Electricity Department | నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Electricity Department | వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ (TGNPDCL) డైరెక్టర్ మధుసూదన్ తెలిపారు.

    జిల్లా కేంద్రంలోని పవర్ హౌస్​లో (Power House) మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలిపోయిన ట్రాన్స్​ఫార్మర్లను (Transformers) విద్యుత్​ శాఖకు చెందిన వాహనంలోనే తరలించి వెంటనే మరమ్మతులు చేసి తిరిగి అమర్చాలని సూచించారు.

    ప్రధానంగా జీరో విద్యుత్ ప్రమాదాల లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎస్ఈ రాపల్లి రవీందర్, డీఈలు రమేష్, శ్రీనివాస్, రాజేశ్వరరావు, ఎస్ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

    డైరెక్టర్ మధుసూదన్​కు స్వాగతం పలుకుతున్న ట్రాన్స్​కో అధికారులు, సిబ్బంది

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...