Nizamabad | బీఆర్​ఎస్ జిల్లా​ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | భారత రాజ్యాంగ వజ్రోత్సవాలను నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని బీఆర్​ఎస్​ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్​ రెడ్డి (Jeevan Reddy) మాట్లాడుతూ రాజ్యాంగ స్పూర్తితో ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ద్వారా సాకరమైందని గుర్తు చేశారు.కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | భారత రాజ్యాంగ వజ్రోత్సవాలను నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని బీఆర్​ఎస్​ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్​ రెడ్డి (Jeevan Reddy) మాట్లాడుతూ రాజ్యాంగ స్పూర్తితో ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ద్వారా సాకరమైందని గుర్తు చేశారు.కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy), నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్​ గుప్తా (Former MLA Bigala Ganesh Gupta), పార్టీ బోధన్ నియోజకవర్గ వర్గ ఇన్​ఛార్జి ఆయేషా ఫాతిమా, మాజీ మేయర్ దండు నీతూకిరణ్ శేఖర్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నుడా మాజీ ఛైర్మన్​ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యప్రకాశ్, మైనారిటీ విభాగం సీనియర్ నాయకులు నవీద్ ఇక్బాల్, మైనారిటీ విభాగం నగర అధ్యక్షుడు ఇమ్రాన్ షెహజాద్, మతిన్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...