ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad city | కానిస్టేబుల్​ వడ్డీ వ్యాపారం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

    Nizamabad city | కానిస్టేబుల్​ వడ్డీ వ్యాపారం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad city | అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలను వేధిస్తున్న కానిస్టేబుల్​ కల్వారె గంగాధర్​ పై రూరల్​ ఠాణా(Rural police station) పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

    అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వేధిస్తున్నారని నిజామాబాద్​ నగరానికి (Nizamabad city) చెందిన తాండ్ర లక్ష్మణ్ ఇచ్చిన​ ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్​ గంగాధర్​పై ​Telagana State Prevention of Money Laundering Act కింద కేసు నమోదు చేశారు.

    అలాగే నగరానికి చెందిన ఓ మహిళకు రూ.8 లక్షలు అధిక వడ్డీకి ఇచ్చి, బలవంతంగా ఆమె పేరుపై ఉన్న ఓపెన్​ ప్లాట్​(open plot)ను అతని పేరున సేల్​ డీడీ చేయించుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రూరల్​ ఠాణా పోలీసులు Telagana State prevention of Money Laundering Act లోని పలు సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు.

    More like this

    SBI Notification | ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Notification | బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌...

    Prices fallen drastically | కేజీ ఉల్లి రూ. 1.50.. టమాట రూ. 2.. భారీగా పడిపోయిన ధరలు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prices fallen drastically : దేశమంతటా టమాట Tomato, ఉల్లి Onion ధరలు భగ్గుమంటుంటే.. ఆంధ్రప్రదేశ్...

    Vice President | ఉప రాష్ట్ర‌ప‌తిగా రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణ స్వీకారం.. అభినందించిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | భారతదేశ 15వ ఉప రాష్ట్ర‌ప‌తిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ శుక్ర‌వారం...