Homeజిల్లాలుకామారెడ్డిMla Madan Mohan | కాంగ్రెస్​ పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

Mla Madan Mohan | కాంగ్రెస్​ పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | కాంగ్రెస్​ పార్టీ పటిష్టతకు ప్రతిఒక్క కార్యకర్త కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​ మోహన్​ (Yellareddy MLA Madan Mohan) పేర్కొన్నారు. దసరా (Dussehra) సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.

ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, మాజీ మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ సభ్యులు ఉషా గౌడ్, ప్యాక్స్​ డైరెక్టర్ గోపి, ప్యాక్స్​ వైస్ ఛైర్మన్ పద్మారావు, మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి, మత్తమాల అధ్యక్షుడు సల్మాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.