Homeజిల్లాలునిజామాబాద్​PCC Chief | పీసీసీ చీఫ్​ను సన్మానించిన కాంగ్రెస్​ నాయకులు

PCC Chief | పీసీసీ చీఫ్​ను సన్మానించిన కాంగ్రెస్​ నాయకులు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: PCC Chief | పీసీసీ చీఫ్​గా విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ను  (Bomma mahesh Kumar Goud) కాంగ్రెస్​ నాయకులు ఘనంగా సన్మానించారు.

నగరంలోని (Nizamabad City) ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో ఆదివారం యువజన కాంగ్రెస్ (Youth Congress)​ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి (Ramarthi Gopi) ఆధ్వర్యంలో నాయకులు పీసీసీ చీఫ్​ను భారీ గజమాలతో సత్కరించారు.

ఇలాగే ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్ర రాజకీయాల్లో బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ మరిన్ని పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు ప్రీతం, వేణురాజ్​, అవిన్​, రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.