ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​PCC Chief | పీసీసీ చీఫ్​ను సన్మానించిన కాంగ్రెస్​ నాయకులు

    PCC Chief | పీసీసీ చీఫ్​ను సన్మానించిన కాంగ్రెస్​ నాయకులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: PCC Chief | పీసీసీ చీఫ్​గా విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ను  (Bomma mahesh Kumar Goud) కాంగ్రెస్​ నాయకులు ఘనంగా సన్మానించారు.

    నగరంలోని (Nizamabad City) ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో ఆదివారం యువజన కాంగ్రెస్ (Youth Congress)​ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి (Ramarthi Gopi) ఆధ్వర్యంలో నాయకులు పీసీసీ చీఫ్​ను భారీ గజమాలతో సత్కరించారు.

    ఇలాగే ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్ర రాజకీయాల్లో బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ మరిన్ని పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు ప్రీతం, వేణురాజ్​, అవిన్​, రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    CM Revanth Reddy | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి బీఆర్​ఎస్​ (BRS) నుంచి కాంగ్రెస్​లో చేరిన...

    Shabbir Ali | షబ్బీర్ అలీ కారుకు ప్రమాదం

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో (Government Degree College) బీసీ సభ...

    Nizamabad City | పౌర్ణమిని సందర్భంగా నగరంలో శ్రీప్రభు పల్లకీ సేవ

    అక్షరటుడే,ఇందూరు: Nizamabad City | నగరంలోని వినాయక్​నగర్​లోని వినాయక కళ్యాణ మండపంలో (Vinayaka Kalyana Mandapam) ఓమౌజయ ఏకోపాసన...