ePaper
More
    HomeతెలంగాణCongress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి వివేక్ (Minister Vivek) ముందే వర్గపోరు బయట పడింది. గజ్వేల్​లో ఆదివారం మంత్రి వివేక్​ వెంకట స్వామి నూతన రేషన్​ కార్డుల (New Ration Cards) పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమయంలో మంత్రి ముందే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, బండారు శ్రీకాంత్ రావు వర్గీయులు గొడవ పడ్డారు.

    ఆహ్వానించక ముందే శ్రీకాంత్ రావు అనుచరుడు మల్లారెడ్డి వేదికపైకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి వెళ్లకముందే ఎలా వెళ్తావని మల్లారెడ్డితో నర్సారెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో మంత్రి వారిని సముదాయించిన వినకుండా నినాదాలు చేశారు. వేదికపైకి రావడానికి ప్రయత్నించగా పోలీసులు (Police) వారిని చెదరగొట్టారు. అనంతరం ఇరువర్గాల వారికి సర్ది చెప్పి కార్యక్రమాన్ని కొనసాగించారు.

    READ ALSO  CM Revanth Reddy | త్వరలోనే నామినేటేడ్​ పోస్టుల భర్తీ.. సీఎంతో మీనాక్షి నటరాజన్​ కీలక భేటీ

    Latest articles

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గ పోరు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి  సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...

    Meenakshi Natarajan | శ్రమదానం చేసిన మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | ప్రజాహిత పాదయాత్రలో (Prajahitha padayatra) భాగంగా రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​ఛార్జి...

    Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే...

    More like this

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గ పోరు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి  సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...

    Meenakshi Natarajan | శ్రమదానం చేసిన మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | ప్రజాహిత పాదయాత్రలో (Prajahitha padayatra) భాగంగా రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​ఛార్జి...