HomeతెలంగాణYoga Walk | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Yoga Walk | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Yoga Walk | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని డీఎంహెచ్​వో రాజశ్రీ (DMHO Rajshri) అన్నారు. యోగా అసోసియేషన్ ఆఫ్​ నిజామాబాద్​ (Nizamabad Yoga of Association), ఆయుష్ శాఖ (AYUSH) సంయుక్త ఆధ్వర్యంలో యెగా వాక్​ నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం నగరంలోని పాలిటెక్నిక్ మైదానం (Polytechnic Ground) నుంచి పాత కలెక్టరేట్ మైదానం వరకు వాక్​ జరిగింది. ఈ సందర్భంగా డీఎం​హెచ్​వో మాట్లాడారు. అనంతరం విద్యార్థులు యోగాసనాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో యోగా అసోసియేషన్ ప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ, ఆయుష్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.