ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​MLA PA | ఎమ్మెల్యే పీఏపై చర్యలు తీసుకోవాలి

    MLA PA | ఎమ్మెల్యే పీఏపై చర్యలు తీసుకోవాలి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mla PA | ధర్పల్లి (Dharpalli ) మండలం మైలారం ఉన్నత పాఠశాల (Mailaram ZPHS) ఆంగ్ల ఉపాధ్యాయుడు, ఎమ్మెల్యే పీఏగా పని చేస్తున్న గడ్డం శ్రీనివాస్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మోపాల్​ (Mopal) మండలం సిర్పూర్​ గ్రామానికి చెందిన గోపాల్​ డిమాండ్​ చేశారు.

    ఈ మేరకు ఆయన కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. సదరు ఉపాధ్యాయుడు నిబంధనలకు విరుద్ధంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupati Reddy) వద్ద పీఏగా కొనసాగుతున్నారని గోపాల్ ఆరోపించారు. పాఠశాలకు వెళ్లడం లేదని.. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే వద్ద పని చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై గతంలో డీఈవోకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదన్నారు. ఈ మేరకు విచారణ జరిపి సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...