Collector Ila Tripathi | జిల్లా జడ్జి, సీపీలను కలిసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, ఇందూరు: Collector Ila Tripathi| నిజామాబాద్ జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సోమవారం జిల్లా న్యాయమూర్తి జీవీఎన్​ భరతలక్ష్మి (Judge GVN Bharatalakshmi), పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలను (CP Sai Chaitanya) మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టులోని జడ్జి ఛాంబర్​లో న్యాయమూర్తిని కలిసి పూలమొక్కను అందించారు. జిల్లా స్థితిగతులపై, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై వారు చర్చించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో […]

అక్షరటుడే, ఇందూరు: Collector Ila Tripathi| నిజామాబాద్ జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సోమవారం జిల్లా న్యాయమూర్తి జీవీఎన్​ భరతలక్ష్మి (Judge GVN Bharatalakshmi), పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలను (CP Sai Chaitanya) మర్యాదపూర్వకంగా కలిశారు.

జిల్లా కోర్టులోని జడ్జి ఛాంబర్​లో న్యాయమూర్తిని కలిసి పూలమొక్కను అందించారు. జిల్లా స్థితిగతులపై, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై వారు చర్చించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీని కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. జిల్లాలో పరిస్థితులపై చర్చించారు.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...