ePaper
More
    HomeతెలంగాణCM Revanth | కాళేశ్వరంలో పుణ్యస్నానం ఆచరించిన సీఎం రేవంత్​

    CM Revanth | కాళేశ్వరంలో పుణ్యస్నానం ఆచరించిన సీఎం రేవంత్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth | సరస్వతి నది (Saraswati River) పుష్కరాలు నేడు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొగుట పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామిజీ తెల్లవారు జామును పుష్కరాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భక్తులు తరలివచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. కాగా.. సీఎం రేవంత్​రెడ్డి (CM revanth reddy) గురువారం సాయంత్రం కాళేశ్వరం (kaleshwaram) వద్ద త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఆయన వెంట మంత్రులు శ్రీధర్​బాబు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్​, కొండా సురేఖ తదితరులు ఉన్నారు. అంతకుముందు సీఎం రేవంత్​ రెడ్డి కాళేశ్వరంలో గదుల సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు (statue of goddess saraswati unveiled). కాగా.. సరస్వతి పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...