ePaper
More
    HomeతెలంగాణNizamabad City | అర్ధరాత్రి వరకు తెరిచి ఉన్న వ్యాపార సంస్థలు.. పలువురికి జైలుశిక్ష

    Nizamabad City | అర్ధరాత్రి వరకు తెరిచి ఉన్న వ్యాపార సంస్థలు.. పలువురికి జైలుశిక్ష

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ:Nizamabad City | అర్ధరాత్రి వరకు పలు దుకాణాలు తెరిచిఉంచిన యజమానులకు న్యాయస్థానం (nizamabad Court) జైలుశిక్ష విధించింది.

    ఒకటో టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి(1 town SHO Ragupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో పోలీసుకు రోజువారీ తనిఖీలు చేపట్టారు. వీక్లిమార్కెట్​లోని రెయిన్​బో బార్​, వైష్ణవి టిఫిన్​ సెంటర్​, మాలపల్లిలోని ఫ్రూట్​మార్కెట్​ వద్ద పాన్​షాప్​ నిర్వాహకులు అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉంచినట్లు గుర్తించారు. సంబంధిత యజమానులను అదుపులోకి తీసుకుని సెకండ్​క్లాస్​ మెజిస్ట్రేట్​(Second Class Magistrate) ఎదుట హాజరుపర్చగా ముగ్గురికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...