ePaper
More
    Homeక్రైంAnantapuram | ఇంటర్​ విద్యార్థిని దారుణ హత్య

    Anantapuram | ఇంటర్​ విద్యార్థిని దారుణ హత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anantapuram | అనంతపురం ( Anantapuram) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్​ సెకండియర్​ చదువుతున్న ఓ విద్యార్థినిని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం పెట్రోల్​ పోసి మృతదేహాన్ని తగులబెట్టారు. ఉరవకొండ (Uravakonda) నియోజకవర్గం కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద కాలిన స్థితిలో మృతదేహం లభించింది.

    కాగా తమ కూతురు కనిపించడం లేదని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. కాల్​ లిస్ట్​ పేరుతో కాలయాపన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ముందుగానే స్పందించి ఉంటే తమ కూతురు బతికేదని వారు వాపోయారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    SBI Notification | ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Notification | బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌...

    Prices fallen drastically | కేజీ ఉల్లి రూ. 1.50.. టమాట రూ. 2.. భారీగా పడిపోయిన ధరలు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prices fallen drastically : దేశమంతటా టమాట Tomato, ఉల్లి Onion ధరలు భగ్గుమంటుంటే.. ఆంధ్రప్రదేశ్...

    Vice President | ఉప రాష్ట్ర‌ప‌తిగా రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణ స్వీకారం.. అభినందించిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | భారతదేశ 15వ ఉప రాష్ట్ర‌ప‌తిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ శుక్ర‌వారం...