Borgaon(p) ZPHS | ఎస్సెస్సీ ఫలితాల్లో బోర్గాం(పి) హైస్కూల్​ విద్యార్థుల సత్తా

అక్షరటుడే, ఇందూరు: Borgaon(p) ZPHS | పదో తరగతి ఫలితాల్లో బోర్గాం(పి) జిల్లా పరిషత్​ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 96 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పాఠశాల హెడ్​మాస్టర్​ శంకర్​ తెలిపారు. 15 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. 194 మంది పరీక్షలు రాయగా.. 187 మంది పాసయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను హెచ్​ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

అక్షరటుడే, ఇందూరు: Borgaon(p) ZPHS | పదో తరగతి ఫలితాల్లో బోర్గాం(పి) జిల్లా పరిషత్​ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 96 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పాఠశాల హెడ్​మాస్టర్​ శంకర్​ తెలిపారు. 15 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. 194 మంది పరీక్షలు రాయగా.. 187 మంది పాసయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను హెచ్​ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...