ePaper
More
    HomeజాతీయంJaipur | స్టేడియానికి బాంబు బెదిరింపు

    Jaipur | స్టేడియానికి బాంబు బెదిరింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jaipur | భారత్​ – పాక్​ ఉద్రిక్తతల వేళా దేశంలోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వస్తుండటం కలకలం రేపుతున్నాయి. జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో Sawai Mansingh Stadium బాంబు పెట్టినట్లు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నెల 16సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో ఐపీఎల్​లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. బాంబు బెదిరింపుతో జైపూర్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. పోలీసులు స్టేడియం చుట్టుపక్కల భారీగా మోహరించారు. స్టేడియం లోపల, వెలుపల బాంబు స్వ్కాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...