ePaper
More
    Homeక్రైంVijayawada | విజయవాడలో బాంబు బెదిరింపు కలకలం

    Vijayawada | విజయవాడలో బాంబు బెదిరింపు కలకలం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijayawada | జమ్మూ కశ్మీర్​లో(Jammu KashmiR) పహల్గామ్​ ఉగ్రదాడి (PahalgaM terror atack) తర్వాత దేశంలో బాంబు బెదిరింపు ఫోన్​కాల్స్​ పెరిగాయి.

    ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్​ సిందూర్ (Operation Sindoor)​తో భారత్​ పాక్​లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే నిత్యం బాంబు బెదిరింపు ఫోన్​ కాల్స్​తో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో బాంబు పెట్టామని ఫోన్​, మెయిల్​ చేస్తుండటంతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. తీరా ఏమి దొరకకపోవడంతో ఫేక్​ కాల్​ అని చెబుతున్నారు.

    తాజాగా విజయవాడ(Vijayawada)లోని బీసెంట్‌ రోడ్డులో beesent road బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్​ చేశాడు. కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌ చెప్పడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. షాపులను క్లోజ్‌ చేయించి, బాంబు స్క్వాడ్​తో తనిఖీలు చేపడున్నారు.

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...