ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన యూత్​ కాంగ్రెస్​ నాయకులు.. ఎందుకంటే..?

    Bodhan | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన యూత్​ కాంగ్రెస్​ నాయకులు.. ఎందుకంటే..?

    Published on

    అక్షరటుడే, బోధన్​: Bodhan | బోధన్ పట్టణంలో యూత్​ కాంగ్రెస్​ నాయకులు (Youth Congress leaders) వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.

    బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంపై వారు ఆందోళనకు దిగారు. మంగళవారం వాటర్​ ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డికి (MLA Sudarshan Reddy) మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా బీటీనగర్​లో ఉన్న వాటర్​ ట్యాంక్​ ఎక్కారు. యూత్​ కాంగ్రెస్​ నాయకుడు తలారి నవీన్​ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన తమ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...