Homeజిల్లాలునిజామాబాద్​IIT Hyderabad | ఐఐటీలో బోధన్ విద్యార్థికి సీటు

IIT Hyderabad | ఐఐటీలో బోధన్ విద్యార్థికి సీటు

- Advertisement -

అక్షరటుడే, బోధన్: IIT Hyderabad | పట్టణానికి చెందిన విద్యార్థి ఐఐటీ హైదరాబాద్​లో సీటు సాధించాడు. శక్కర్​నగర్​కు చెందిన కారం స్వామి–లత దంపతుల కుమారుడైన ప్రణయ్​ సాయి 2079 ర్యాంకు సాధించి ఉత్త ప్రతిభ కనబర్చాడు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్​లో సీటు సాధించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.