ePaper
More
    HomeతెలంగాణBodhan Mla Sudarshan Reddy | బోధన్​కు మూడు విద్యుత్ సబ్​స్టేషన్ల మంజూరు

    Bodhan Mla Sudarshan Reddy | బోధన్​కు మూడు విద్యుత్ సబ్​స్టేషన్ల మంజూరు

    Published on

    అక్షరటుడే, బోధన్​: Bodhan Mla Sudarshan Reddy | బోధన్​ నియోజకవర్గానికి మూడు విద్యుత్​ ఉపకేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఇరిగేషన్​ గెస్ట్​హౌస్​లో (Irrigation Guesthouse) ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని జాడి జమాల్పూర్ (Jadi Jamalpur)​, సాలూర మండలం, హనుమాన్​ ఫారంలకు విద్యుత్​ ఉపకేంద్రాలను మంజూరు చేశారు.

    ఈ సందర్భంగా జాడిజమాల్పూర్​ గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్ (Taher bin Hamdan, Chairman of the Urdu Academy)​, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్​ రెడ్డి (DCC President Manala Mohan Reddy), ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas)​, మున్సిపల్​ కమిషనర్​ వెంకట్ నారాయణ, ఏడీఈ కన్ స్ట్రక్షన్​ తోట రాజశేఖర్​, బోధన్​ టౌన్​ ఏఈ నాయిని కృష్ణ, శరత్​ రెడ్డి, గంగాశంకర్​, దాము, పులి శ్రీనివాస్​, జాడి జమాల్పూర్​ గ్రామస్థులు దేవదానం, శ్రీనివాసరావు, చిన్నయ్య పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...