HomeతెలంగాణBJP Nizamabad | ఇందూరుకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

BJP Nizamabad | ఇందూరుకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

- Advertisement -

అక్షరటుడే ఇందల్వాయి: BJP Nizamabad | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు (BJP chief Ramachandra Rao) జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు పార్టీశ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

ఇందల్వాయి టోల్​ప్లాజా (Indalwai Toll Plaza) వద్ద ఎంపీ అర్వింద్ (MP Arvind)​, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి (Dinesh Kulachari) ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు రామచంద్రరావుకు ఘనస్వాగతం పలికాయి. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సత్యనారాయణ, కేపీ రెడ్డి, నాయుడు రాజన్న, మోహన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

BJP Nizamabad | నగరంలోని శ్రీరామ గార్డెన్​లో..

నగరంలోని శ్రీరామ గార్డెన్​లో (Srirama Garden) బీజేపీ శ్రేణులతో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పదాధికారులతో ఆయన మాట్లాడనున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలపై (Local Body Elections) పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Must Read
Related News