ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Turmeric Board Office | పసుపు రైతులతో బీజేపీ నాయకుల సంబరాలు

    Turmeric Board Office | పసుపు రైతులతో బీజేపీ నాయకుల సంబరాలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Turmeric Board Office | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం (National Turmeric Board office) కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) ఎంతో కృషి చేశారని ఆ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి (Board Chairman Palli Gangareddy) అన్నారు.

    పసుపు బోర్డు కార్యాలయానికి భవనం మంజూరు కావడంతో బుధవారం బీజేపీ నాయకులు (BJP leaders) శ్రద్ధానంద్ గంజ్ లో సంబరాలు జరిపారు. ప్రధాని మోదీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఎంపీ కృషి వల్లే కార్యాలయం వచ్చిందని వారు ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకుడు మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు న్యాలం రాజు, నాగోల్ల లక్ష్మీనారాయణ, స్రవంతి రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...