ePaper
More
    HomeజాతీయంBJP | కాంగ్రెస్​ పోస్ట్​పై బీజేపీ నాయకుల ఆగ్రహం

    BJP | కాంగ్రెస్​ పోస్ట్​పై బీజేపీ నాయకుల ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP | కాంగ్రెస్ congress ఎక్స్​ వేదికగా పెట్టిన ఓ పోస్టుపై బీజేపీ bjp నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్​ ఎక్స్​ ఖాతాలో తల లేని నేత ఫోటోను పెట్టి గాయబ్​ అనే ట్యాగ్​లైన్​తో పోస్టు చేసింది. దీనిపై సోషల్​ మీడియా social mediaలో పెద్ద రచ్చ జరుగుతుండగా బీజేపీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    మోదీ తల లేని ఫొటో పెట్టి అవమానించారని బీజేపీ మండిపడుతోంది. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ కాదు.. లష్కరే పాకిస్తాన్‌ కాంగ్రెస్‌ అంటూ ఆ పార్టీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల తీసే విధానం ఉగ్రవాదుల్లోనే ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్​ పోస్ట్​పై బీజేపీ నేతలు ఢిల్లీ సీపీ Delhi CPకి ఫిర్యాదు చేశారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...