ePaper
More
    Homeక్రైంMendora | చెట్టును ఢీకొన్న బైక్​.. యువకుడు దుర్మరణం

    Mendora | చెట్టును ఢీకొన్న బైక్​.. యువకుడు దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mendora | జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హైవేలపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇటీవలే కలెక్టర్​, సీపీ, ఇతర అధికారులు బ్లాక్​ స్పాట్స్​ను సైతం గుర్తించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కారణం ఏదైనా వరుసగా యాక్సిడెంట్లు జరుగుతుండడంతో పలువురు ప్రాణాలను కోల్పోతున్నారు.

    Mendora | చెట్టును ఢీకొని..

    బైక్​ చెట్టును ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మెండోరా (Mendora) మండలంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోచంపాడ్​ గ్రామానికి చెందిన అఖిల్(26) తెల్లవారుజామున స్వగ్రామానికి బైక్​పై వస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్ వెల్ఫేర్ వసతి గృహం సమీపంలో బైక్​ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అఖిల్​ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Latest articles

    Hydraa | రూ.400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్(Hyderabad)​ నగరంలో రూ.400 కోట్ల విలువైన భూములను హైడ్రా కాపాడింది. ఆయా...

    Tummala Nageswara Rao | రైతుల‌తో రాజ‌కీయాలు చేయొద్దు.. బీజేపీ, బీఆర్ ఎస్‌ నేత‌ల‌పై తుమ్మ‌ల ఆగ్ర‌హం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tummala Nageswara Rao | రైతుల‌తో రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని వ్యవసాయ శాఖ మంత్రి...

    Nizamabad City | రాజకీయ రంగు పులుముకున్న మున్సిపల్​ కమిషనర్​ బదిలీ వ్యవహారం

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలో మున్సిపల్​ కమిషర్​ (Municipal Commissioner) బదిలీ వ్యవహారం రాజకీయ రంగు...

    Justice Sudarshan Reddy | నామినేష‌న్ వేసిన జ‌స్టిస్ సుద‌ర్శ‌న్‌రెడ్డి.. వెంట వ‌చ్చిన సోనియా, ఖ‌ర్గే, కూట‌మి నేత‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Justice Sudarshan Reddy | ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఇండి కూట‌మి అభ్య‌ర్థిగా సుప్రీంకోర్టు...

    More like this

    Hydraa | రూ.400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్(Hyderabad)​ నగరంలో రూ.400 కోట్ల విలువైన భూములను హైడ్రా కాపాడింది. ఆయా...

    Tummala Nageswara Rao | రైతుల‌తో రాజ‌కీయాలు చేయొద్దు.. బీజేపీ, బీఆర్ ఎస్‌ నేత‌ల‌పై తుమ్మ‌ల ఆగ్ర‌హం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tummala Nageswara Rao | రైతుల‌తో రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని వ్యవసాయ శాఖ మంత్రి...

    Nizamabad City | రాజకీయ రంగు పులుముకున్న మున్సిపల్​ కమిషనర్​ బదిలీ వ్యవహారం

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలో మున్సిపల్​ కమిషర్​ (Municipal Commissioner) బదిలీ వ్యవహారం రాజకీయ రంగు...