Bhikkanoor | రేపు భిక్కనూరు బంద్​కు యువత పిలుపు​.. కాంగ్రెస్​ కమిటీ మద్దతు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bhikkanoor | కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రం పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫార్మా / కెమికల్ పరిశ్రమకు (ఫ్యూజన్ హెల్త్ కేర్) వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రేపు (బుధవారం) బంద్​కు భిక్కనూరు యువత పిలుపునిచ్చింది. ఈ బంద్​కు భిక్కనూరు కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. Bhikkanoor | బంద్​ను విజయవంతం చేయాలని పిలుపు భిక్కనూరు కాంగ్రెస్ కమిటీ నేతలు మాట్లాడుతూ..  మన ప్రాంత భవిష్యత్తు కోసం, ప్రజల ఆరోగ్యం […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bhikkanoor | కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రం పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫార్మా / కెమికల్ పరిశ్రమకు (ఫ్యూజన్ హెల్త్ కేర్) వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రేపు (బుధవారం) బంద్​కు భిక్కనూరు యువత పిలుపునిచ్చింది. ఈ బంద్​కు భిక్కనూరు కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

Bhikkanoor | బంద్​ను విజయవంతం చేయాలని పిలుపు

భిక్కనూరు కాంగ్రెస్ కమిటీ నేతలు మాట్లాడుతూ..  మన ప్రాంత భవిష్యత్తు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం యువత చేస్తున్న ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రేపు జరిగే బంద్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని, యువతకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు.

Related articles

Hyderabad Cyber Crime Arrests | 104 మంది సైబర్​ నేరగాళ్ల అరెస్ట్​.. నిందితుల్లో బ్యాంకు ఉద్యోగులు

హైదరాబాద్ సైబర్​ క్రైమ్​​ పోలీసులు భారీ ఆపరేషన్​ చేపట్టారు. 104 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

Influencer Labor Controversy | భార్య ప్రసవ వేదనను వీడియోగా.. మధ్యలో యాడ్ ప్రమోషన్ .. పిచ్చి పీక్స్‌కి చేరిందేంటి..!

సియాటెల్‌లో నివసిస్తున్న చైనాకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ ‘పాల్ ఇన్ యూఎస్ఏ’ తన భార్య 23 గంటల ప్రసవ వేదనను వీడియోగా పోస్ట్ చేసి, అదే వీడియోలో పెయిడ్ యాడ్ చదివిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ప్రజాగ్రహం మధ్య డౌయిన్, వీబో అతడి ఖాతాలను నిషేధించాయి.

Hyderabad Family Suicide | హైదరాబాద్​లో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

హైదరాబాద్​లోని అంబర్​పేటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

Rythu Bharosa Delay | రైతు భరోసా లేనట్లేనా.. ఆందోళనలో అన్నదాతలు

యాసంగి సీజన్​కు సంబంధించి రైతు భరోసాను ప్రభుత్వం ఇంకా జమ చేయలేదు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.