అక్షర టుడే, ఎల్లారెడ్డి: YellaReddy town | పట్టణంలోని శ్రీ భగలాముఖి పీఠంలో Sri Bhagalamukhi Peetham వైశాఖ శుక్లపక్ష అష్టమి సందర్భంగా సోమవారం అమ్మవారి జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి క్రాంతి పటేల్ తెలిపారు. ఉదయం విశేష అభిషేకాలు Special abhishekam, 9 గంటలకు సామూహిక కుంకుమార్చన, 11 గంటలకు హోమం, మధ్యాహ్నం భక్తులకు అన్నదానం food distribution ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
