ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCyber crimes | సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

    Cyber crimes | సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

    Published on

    అక్షర టుడే, నిజాంసాగర్‌: Cyber crimes | ఇటీవల సైబర్‌ నేరాలు cyber crimes పెరిగిపోయాయని, అనవసర లింక్, మెసేజ్‌లకు స్పందించవద్దని ఎస్సై మహేందర్‌ sub-Inspector mahender అన్నారు. ఆదివారం పెద్దకొడప్‌గల్‌ మండలంలోని peddakodapgal mandal అంజని చౌరస్తా 161హైవేపై వాహనదారులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు two-wheeler riders హెల్మెట్‌ ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు traffic rules పాటించాలని సూచించారు. ఆయన వెంట కానిస్టేబుళ్లు వెంకటేష్, అంజి, రమేష్‌ ఉన్నారు.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...