ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిAlumni Friends | మానవత్వం చాటిన బాన్సువాడ ప్రభుత్వ ఉపాధ్యాయులు

    Alumni Friends | మానవత్వం చాటిన బాన్సువాడ ప్రభుత్వ ఉపాధ్యాయులు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Alumni Friends | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో విధులకు వెళ్తున్న క్రమంలో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ (MIS Coordinator) రాజేష్ జూన్ 30న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబానికి ఆర్థికసాయం చేసేందుకు బాన్సువాడ ఉపాధ్యాయులు (Banswada Teachers) ముందుకొచ్చారు.

    ఉపాధ్యాయులంతా కలిసి వాట్సాప్ గ్రూప్​లో (WhatsApp group) ఆర్థికసాయం అందించే విషయాన్ని పోస్ట్​ చేశారు. 24 గంటల్లో 90 మంది ఉపాధ్యాయులు దీనికి స్పందించారు. రూ. 51,073 జమ చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంకంపాలెంకు (Ankampalem) మండల విద్యాధికారి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు మంద ప్రవీణ్, దాసరి రవీందర్, నాగార్జున్, ఏంఐఎస్ కో-ఆర్డినేటర్ భాను ప్రసాద్ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. రాజేష్ కుమారుడి పేరిట పోస్టాఫీస్​లో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేసి పత్రాలు అందజేశారు.

    Read all the Latest News on Aksharatoday.in

    More like this

    Taj Mahal | వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న తాజ్‌మ‌హాల్‌.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Taj Mahal | ప్ర‌పంచంలోనే ప్ర‌త్యేక గుర్తింపు తాజ్ మ‌హాల్ వ‌ద‌ర‌ల్లో చిక్కుకుంది. భారీ...

    Tirumala | శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారి ఆలయం (Srivari Temple)లో సోమవారం ఉదయం దర్శనాలు ప్రారంభం...

    Mepma RP’s | పెండింగ్​లో ఉన్న జీతాలు ఇప్పించాలని ఆర్పీల డిమాండ్​

    అక్షరటుడే, ఇందూరు: Mepma RP's | ఆర్నెళ్లుగా పెండింగ్​లో ఉన్న జీతాలను ఇప్పించాలని మెప్మా ఆర్పీలు డిమాండ్​ చేశారు....