Aloor Mandal | మాదకద్రవ్యాలపై అవగాహన..

అక్షర టుడే, ఆర్మూర్: Aloor Mandal | ఆలూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ (police department) ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగంతో నష్టాలు, నివారణపై అవగాహన కల్పించారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్‌ వ్యసనాన్ని (drug addiction) అరికట్టేందుకు, విద్యార్థుల్లో చైతన్యం కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. యువతలో మాదకద్రవ్యాల వాడకం సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారిందని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా […]

అక్షర టుడే, ఆర్మూర్: Aloor Mandal | ఆలూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ (police department) ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగంతో నష్టాలు, నివారణపై అవగాహన కల్పించారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్‌ వ్యసనాన్ని (drug addiction) అరికట్టేందుకు, విద్యార్థుల్లో చైతన్యం కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

యువతలో మాదకద్రవ్యాల వాడకం సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారిందని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకంతో శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు, భవిష్యత్తు కూడా నాశనం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ నరేందర్, ఏఎస్సై ఓకే సుశీల్ కుమార్, ప్రశాంత్ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Related articles

Maoist Movement End Phase | ముగిసిన మావోయిస్టుల ఉద్యమ ప్రస్థానం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Movement End Phase | ఒకప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టు పార్టీ ఉద్యమ...

Balakrishna House Car Accident | బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna House Car Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు...

Modi Launches Namo Bharat | తొలి హైస్పీడ్​ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Launches Namo Bharat | ఉత్తర ప్రదేశ్​లోని మీరట్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం...

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...