HomeUncategorizedOperation Sindoor | దేశంలోని పలు ఎయిర్​పోర్టుల మూసివేత.. ఎందుకంటే..

Operation Sindoor | దేశంలోని పలు ఎయిర్​పోర్టుల మూసివేత.. ఎందుకంటే..

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor | ఆపరేషన్ సింధూర్​.. ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. ఎప్పుడూ శాంతిని జపించే భారత్.. పహల్​గామ్​ ఉగ్రదాడికి ప్రతీకారంగా​ దాయాది దేశం పాకిస్తాన్​పై india pak war విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదాలను మట్టుబెట్టింది.

కాగా, ఈ క్రమంలో పాక్​ కూడా ప్రతిదాడికి దిగే అవకాశం ఉండటంతో భారత్​ అప్రమత్తమైంది. దేశంలోని 9 ఎయిర్‌పోర్ట్‌లు మూసివేసింది. ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్‌, అమృతసర్‌తో సహా కీలక విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను రద్దు చేసింది. 9 నగరాలకు విమానాల రాకపోకలను ఎయిరిండియా రద్దు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

Must Read
Related News