HomeతెలంగాణNizamabad City | దాడి చేసిన వ్యక్తి రిమాండ్​

Nizamabad City | దాడి చేసిన వ్యక్తి రిమాండ్​

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad City | కత్తితో దాడిచేసిన వ్యక్తిని రిమాండ్​కు తరలించినట్లు వన్​టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పాత కక్షలను మనసులో పెట్టుకుని బోధన్​ రోడ్డులోని (Bodhan Road) ఓ హోటల్​ వద్ద దోమల సాయికుమార్​ అనే వ్యక్తిని కన్నిగిడె సాయికుమార్​ చాకుతో హత్యాయత్నం చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కన్నిగిడె సాయికుమార్​ను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.