ePaper
More
    HomeతెలంగాణDharpalli | కత్తెరతో మహిళపై దాడి.. ధర్పల్లిలో కలకలం

    Dharpalli | కత్తెరతో మహిళపై దాడి.. ధర్పల్లిలో కలకలం

    Published on

    అక్షరటుడే, ధర్పల్లి : Dharpalli | ధర్పల్లి(Dharpalli) మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి కత్తెరతో దాడి చేయడం కలకలం రేపింది.గ్రామంలోని ఎన్టీఆర్​ కాలనీ(NTR Colony)కి చెందిన వడ్ల గంగాధర్​ భార్య మూడేళ్లుగా కాపురానికి రావడం లేదు. దీనికి గ్రామానికి చెందిన భోజేశ్వర్ లక్ష్మి కారణమని ఆయన కోపం పెంచుకున్నాడు.

    ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమెను కత్తెర(Scissor)తో పొడిచాడు. అడ్డుగా వెళ్లిన మరో ముగ్గురిపై సైతం దాడి చేశాడు. స్థానికులు క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి(Nizamabad Government Hospital)కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

    More like this

    Lonely Journey | ప్రయాణం ఒంటరిదే కానీ.. ప్రయోజనాలు అనేకమాయే!

    అక్షరటుడే, హైదరాబాద్ : Lonely Journey | ఒంటరిగా ప్రయాణించడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది...

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...