HomeUncategorizedTerror Attack | ఉగ్రదాడిపై అసదుద్దీన్​ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

Terror Attack | ఉగ్రదాడిపై అసదుద్దీన్​ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | పహల్​గామ్​​ ఉగ్రదాడి(Pahalgam terror attack)పై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ (Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఇంత మంది పర్యాటకులు ఉన్న ప్రదేశంలో ఒక్క పోలీసు సిబ్బంది, సీఆర్​పీఎఫ్​ crpf శిబిరం ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. క్విక్ రియాక్షన్ టీం(QRT) ఘటనా స్థలానికి చేరుకోవడానికి గంటకు పైగా పట్టిందన్నారు. పాకిస్తాన్​ pakistan నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని, పాక్​ వారికి మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. అయితే వారు సరిహద్దు(boarder)ను ఎలా దాటారని ఓవైసీ ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. ఉగ్రదాడిని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు.