ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​DEO Ashok | విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

    DEO Ashok | విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

    Published on

    అక్షరటుడే, ఇందూరు : DEO Ashok | విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో అశోక్‌ సూచించారు. విజ్ఞాన భారతి (Vijnan Bharathi) ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల కరపత్రాలను సోమవారం విడుదల చేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభ వెలికితీసేందుకు ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయన్నారు. ఈనెల 30లోపు ఆన్‌లైన్‌లో https://ncsm.gov.in/vidyarthi-vigyan-manthan-vvm# దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కో-ఆర్డినేటర్లు శ్రీపాద్, ముద్దు కృష్ణ తెలిపారు.

    జాతీయ స్థాయి విజేతలకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలో ఆయా తరగతుల సైన్స్, గణిత శాస్త్రం, లాజికల్‌ థింకింగ్‌ అండ్‌ రీజనింగ్, పురాణాల నుంచి ఆధునిక భారతీయ శాస్త్రవేత్తల కృషి గురించి ప్రశ్నలు వస్తాయని వివరించారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...