ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​SSC Results | ఏపీ టెన్త్​ ఫలితాల్లో మెరిసిన జిల్లా విద్యార్థి.. గోల్డ్​ మెడల్ అందజేసిన...

    SSC Results | ఏపీ టెన్త్​ ఫలితాల్లో మెరిసిన జిల్లా విద్యార్థి.. గోల్డ్​ మెడల్ అందజేసిన ప్రభుత్వం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: SSC Results | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​ పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అక్కడి ప్రభుత్వం షైనింగ్​ స్టార్స్​(Shining Stars) ప్రోగ్రాం ద్వారా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్, సర్టిఫికెట్, రూ.20 వేల స్టైఫండ్ అందజేసింది. నిజామాబాద్ జిల్లా(Nizamabad District) చెందిన చాట్ల రవిప్రసాద్​ కుమారుడు ఆదిత్య సాయి ఏపీ పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులు సాధించాడు. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్​ డీకే బాలాజీ, అదనపు కలెక్టర్​ గీతాంజలి శర్మ విద్యార్థికి గోల్డ్​ మెడల్(Gold medal)​, స్టైఫండ్​ చెక్కు(stipend check) అందజేశారు.

    More like this

    September 13 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 13 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 13,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    stone quarry explosion | రాతి క్వారీలో ఘోరం.. భారీ పేలుడు.. ఆరుగురు కార్మికుల దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: stone quarry explosion : పశ్చిమ బెంగాల్‌ West Bengal లో ఘోర ప్రమాదం సంభవించింది....

    Karnataka Fatal accident | కర్ణాటకలో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్.. ఎనిమిది మంది దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Karnataka Fatal accident : కర్ణాటక Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ...