ePaper
More
    HomeజాతీయంJammu Kashmir | పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం

    Jammu Kashmir | పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jammu Kashmir |భారత్​ – పాక్​ మధ్య దాడులు తీవ్రతరం అయ్యాయి. పాకిస్తాన్​ ఎల్​వోసీ LOC వెంబడి విచక్షణరహితంగా కాల్పులు జరుపుతోంది.

    కాగా.. పాక్​ కాల్పుల్లో మరో జవాన్​ వీర మరణం పొందారు. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో సచిన్ యాదవ్‌రావు వనాంజే(29) అనే జవాన్​ మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాందేడ్ maharashtra state జిల్లా nanded district తమ్లూర్ గ్రామానికి చెందిన యాదవ్​రావు పాక్​ జరిపిన దాడుల్లో నేలకొరిగాడు. ఆయన మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకుంది. కాగా ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్​ కూడా పాక్​ కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు పాక్​ దాడులను భారత దళాలు తిప్పి కొడుతున్నాయి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...