HomeUncategorizedJammu Kashmir | పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం

Jammu Kashmir | పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jammu Kashmir |భారత్​ – పాక్​ మధ్య దాడులు తీవ్రతరం అయ్యాయి. పాకిస్తాన్​ ఎల్​వోసీ LOC వెంబడి విచక్షణరహితంగా కాల్పులు జరుపుతోంది.

కాగా.. పాక్​ కాల్పుల్లో మరో జవాన్​ వీర మరణం పొందారు. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో సచిన్ యాదవ్‌రావు వనాంజే(29) అనే జవాన్​ మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాందేడ్ maharashtra state జిల్లా nanded district తమ్లూర్ గ్రామానికి చెందిన యాదవ్​రావు పాక్​ జరిపిన దాడుల్లో నేలకొరిగాడు. ఆయన మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకుంది. కాగా ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్​ కూడా పాక్​ కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు పాక్​ దాడులను భారత దళాలు తిప్పి కొడుతున్నాయి.