ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి దుర్మరణం

    America | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్‌ పార్క్‌‌(Centennial Park)లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు.

    ఉటా రాష్ట్రంలోని వెస్ట్ వ్యాలీ సిటీ(West Valley City)లో గల సెంటెనియల్ పార్క్‌లో ఆదివారం రాత్రి ‘వెస్ట్‌ఫెస్ట్’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గాయపడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    కాగా.. ఈ ఘటనలో మృతి చెందిన వారిని ఎజ్రా పంతలియోన్(8 నెలలు), పాల్ తాహి(20), ఏంజెలికా చావెజ్(21) గా గుర్తించారు. కాగా అగ్రరాజ్యం అమెరికాలో తరుచూ కాల్పులు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అక్కడ ప్రజల కంటే తుపాకులే ఎక్కువగా ఉండడం గమనార్హం. విచ్చలవిడిగా తుపాకులు లభిస్తుండడంతో వాటిని కొనుగోలు చేసిన కొందరు ఇలా కాల్పులకు తెగబడుతూ అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు.

    READ ALSO  Earthquake | రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    Latest articles

    Fertilizers | ఎరువుల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్​

    అక్షరటుడే, బోధన్: Fertilizers | ఎడపల్లి (Ydapalli) మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ గోదాంను (Single Window...

    Telangana University | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ కాలేజీ !

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Telangana University | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)​ జిల్లా విద్యార్థుల కల నెరవేరబోతుంది. అన్ని...

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    More like this

    Fertilizers | ఎరువుల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్​

    అక్షరటుడే, బోధన్: Fertilizers | ఎడపల్లి (Ydapalli) మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ గోదాంను (Single Window...

    Telangana University | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ కాలేజీ !

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Telangana University | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)​ జిల్లా విద్యార్థుల కల నెరవేరబోతుంది. అన్ని...

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....