అక్షరటుడే, వెబ్డెస్క్: Pakistan | ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు భారత్ bharatతో యుద్ధ భయంతో ఉన్న పాకిస్తాన్ pakistanకు మరో షాక్ తగిలింది. బలూచిస్తాన్(Balochistan)పై ఆ దేశం పట్టు కోల్పోతోంది. బలూచిస్తాన్ను ప్రత్యేకదేశంగా ప్రకటించాలని డిమాండ్తో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) కొంతకాలంగా దాడులు చేస్తోంది. ముఖ్యంగా పాక్ సైనికులే pak army లక్ష్యంగా ఈ సంస్థ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే బీఎల్ఏ దాడుల్లో వందలాది మంది పాక్ సైనికులు మృతి చెందారు. తాజాగా బీఎల్ఏ బలూచిస్తాన్లోని మంగుచోర్(Mangocher) పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకుంది. పాక్ సైనికులను బంధించి పట్టాణాన్ని స్వాధీనం చేసుకోవడం గమనార్హం. సొంత దేశంతో నిరసనకారుల నుంచి పట్టణాన్ని కాపాడుకోలేక పోయిన పాక్.. భారత్పై మాత్రం దాడులకు వెనుకాడబోం అంటూ ప్రకటనలు చేస్తుండడం గమనార్హం.
Pakistan | పాకిస్తాన్కు మరో షాక్.. ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్ఏ
Published on
