ePaper
More
    Homeక్రైంDelhi | మరో ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు

    Delhi | మరో ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi | అహ్మదాబాద్​లో విమాన ప్రమాదం (Ahmedabad Plane crash) దేశంలో తీరని విషాదం నింపింది. విమాన ప్రమాదం విషాదం మరువక ముందే ఢిల్లీ(Delhi)లో ఓ రైలు పట్టాలు తప్పింది. హజ్రత్ నిజాముద్దీన్ –ఘజియాబాద్ మధ్య నడుస్తున్న రైలు గురువారం మధ్యాహ్నం శివాజీ బ్రిడ్జి స్టేషన్ (Shivaji Bridge Station) సమీపంలో పట్టాలు తప్పింది. ప్యాసింజర్ రైలు నాలుగో కోచ్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.

    Delhi | రైళ్ల దారి మళ్లింపు

    రైలు పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన అధికారులు ఆ మార్గం నడిచే రైళ్లను దారి మళ్లించారు. రద్దీగా ఉండే మార్గంలో ఉన్న అనేక రైళ్లు ఆలస్యం అయ్యాయి. అధికారులు వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టారు. క్రేన్​ సాయంతో ఆ కోచ్​ను తొలగించారు. కాగా రైలు పట్టాలు తప్పడంపై విచారణ ప్రారంభించామని అధికారులు తెలిపారు. సాయంత్రంలోగా ట్రాక్​ను సరి చేసిన అధికారులు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...