HomeతెలంగాణDS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్​ (D. Srinivas) కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి అమిత్​షా (Union Minister Amit Shah) ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​, ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యానారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి, డీఎస్​ సోదరుడు సురేందర్​, వ్యవసాయ కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్​, నుడా ఛైర్మన్​ కేశవేణు, కాంగ్రెస్​ నాయకులు జావిద్, ఎంపీ అర్వింద్,​ ఆయన కుటుంబ సభ్యులు​ తదితరులు పాల్గొన్నారు.