ePaper
More
    HomeజాతీయంAmit Shah | పహల్​గామ్​కు అమిత్​షా.. మృతులకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి

    Amit Shah | పహల్​గామ్​కు అమిత్​షా.. మృతులకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amit shah | కేంద్ర హోంమంత్రి అమిత్​షా జమ్మూకశ్మీర్​లోని పహల్​గామ్​కు చేరుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతులకు నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబీకులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే పర్యాటకులు మరణించిన బైసారన్ గడ్డి మైదానానికి హోంమంత్రి అమిత్ షా వెళ్లి పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.

    More like this

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...