MLA Pocharam | నాణ్యతతో పనులు చేయకపోతే చర్యలు

అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam | అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) సూచించారు. ఎక్కడైనా తేడా వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులకు, కాంట్రాక్టర్లకు హెచ్చరించారు. వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ (Siddapur Reservoir) పనులను, జాకోరాలో లిఫ్ట్ ఇరిగేషన్ (Jakora Lift Irrigation), సబ్ స్టేషన్ నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షణ చేయాలని సూచించారు. పనులను త్వరితగతిన […]

అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam | అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) సూచించారు. ఎక్కడైనా తేడా వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులకు, కాంట్రాక్టర్లకు హెచ్చరించారు. వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ (Siddapur Reservoir) పనులను, జాకోరాలో లిఫ్ట్ ఇరిగేషన్ (Jakora Lift Irrigation), సబ్ స్టేషన్ నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షణ చేయాలని సూచించారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తే రైతులకు సకాలంలో సాగునీరు అందించగలుగుతామని వెల్లడించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్, ఎస్​సీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Maoist Movement End Phase | ముగిసిన మావోయిస్టుల ఉద్యమ ప్రస్థానం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Movement End Phase | ఒకప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టు పార్టీ ఉద్యమ...

Balakrishna House Car Accident | బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna House Car Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు...

Modi Launches Namo Bharat | తొలి హైస్పీడ్​ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Launches Namo Bharat | ఉత్తర ప్రదేశ్​లోని మీరట్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం...

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...