ePaper
More
    HomeతెలంగాణNizamabad City | గోవులను అపహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

    Nizamabad City | గోవులను అపహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని శివాజీనగర్, సూర్యనగర్(Surya Nagar), పద్మానగర్, సీతారాంనగర్(Sitaram nagar)లలో గోవులను అపహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆర్​ఆర్​ చౌరస్తాపై (RR Chowrastha) కాలనీవాసులు, పాడి రైతులు (Dairy farmers) ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రనగర్ వద్ద ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా.. కాలనీవాసులు గమనించి వెంబడించామన్నారు. అయితే దుండగులు రాళ్లతో తమను కొట్టారని తెలిపారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కార్యక్రమంలో సంపత్, శ్రీ వర్ధ న్, హరీష్, సునీల్, అంజయ్య పాల్గొన్నారు.

    More like this

    Ghati Movie | ఘాటీ పరాజయం తర్వాత సోషల్ మీడియా నుండి విరామం తీసుకున్న అనుష్క శెట్టి .. స్వీటీ భావోద్వేగ పోస్ట్ వైరల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ghati Movie | ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి...

    Kamareddy | కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి స‌భ వాయిదా.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో నిర్ణ‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kamareddy | కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వ‌హించ...

    Minister Vakiti Srihari | రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం..

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Minister Vakiti Srihari | తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని...